నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నా. ప్రశాంత్ కిషోర్ మాటల్లో విశ్వసనీయత లేదు, దురుద్దేశం ఉంది. వేమిరెడ్డి నాకు మంత్రి మిత్రుడు.. రాజకీయం వేరు, స్నేహం వేరు. టికెట్ రాలేదని మంత్రి జయరాం టీడీపీలో చేరారు. రాజీనామా చేసి టీడీపీ కండువా…
విజయవాడ: తిరుపతిలో మార్చి 1న జరగనున్న బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. అధికార వైకాపా ప్రత్యేక హోదాపై మాటలు మాత్రమే చెప్పిందన్నారు.. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా…
హైదరాబాద్:హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల్లోని 100కి పైగా ప్రముఖ సైంటి స్టులు, విదేశీ డెలిగెట్స్ హాజరుకానున్నారు. జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, వైద్య రంగంలో ఆవిష్కరణలు, ఔషద…
To the MLA for speaking about workers’ issues in the Assembly platform కార్మికుల సమస్యలు అసెంబ్లీ వేదికగా మాట్లాడినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు… జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్న సూపర్ మాక్స్ కంపెనీలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను…
కర్నూల్ కొండారెడ్డి బురుజు వేదికగా నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రి మూవీ మేకర్స్ #NBK107 టైటిల్ లాంచ్
Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107 Title Launch At Konda Reddy Buruju (Kurnool) కర్నూల్ కొండారెడ్డి బురుజు వేదికగా నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రి మూవీ మేకర్స్ #NBK107 టైటిల్ లాంచ్ నటసింహ…