తండోపతండాలుగా తరలివస్తున్న జనం మారుమోగుతున్న శివనామ స్మరణ శివరాత్రి రోజు వెలవడంతో శివుడికి నీరాజనాలు గరిడేపల్లి మండలంలోని సర్వారం గ్రామంలోని నల్లగుట్టలో మహాశివరాత్రి రోజు స్వయంబులింగేశ్వర స్వామి వెలిశాడు. చెప్పడంతో వచ్చి చూడగా బ్రహ్మసూత్రంతో ఉన్న శివలింగం కనిపించడంతో చుట్టుపక్కల ఉన్న…
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. కుత్బుల్లాపూర్ మండలలంలోని సర్వే నెంబర్ 181,79,329,342,326,307,348/1 లలోని ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ్ నిర్మాణాలను గత కలెక్టరు ఆదేశాల మేరకు తొలగిస్తామని చెప్పి తొలగించక పోవడం వల్ల కబ్జాదారులు మరింతగా రెచ్చిపోయి ఉన్న భూమిని…