ద్వారకా తిరుమల/యర్నగూడెం,తేదీ : 27.02.2024. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే నిజమైన బలం, వారే పార్టీకీ వెన్నెముక అని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత బలమైన సంకేతాలు పంపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్…
దేశానికి వెన్నుముక రైతన్న…రైతులలో స్ఫూర్తి పెంపొందించేందుకు రైతుబండి…10 లక్షల రూపాయలతో రైతు ఎడ్ల బండి ప్రతిమ ఆవిష్కరణ…ఎమ్మెల్యే దాసరి
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని మార్కెట్ కు తీసుకువచ్చే రైతు చిహ్నం వారిలో స్ఫూర్తిని నింపే విధంగా నిలుస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారన్నారు.మంగళవారం సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లో 10 లక్షల రూపాయలతో అధునాతనంగా నిర్మాణం చేపట్టిన ఎడ్ల…