ఇఫ్తార్ విందులో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

సాక్షిత : * శేరిలింగంపల్లి డివిజన్ లోగల ఆరంభ టౌన్షిప్ లో ఆదివారం సాయంత్రం వేళ డైనమిక్ ప్యానెల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథులుగా స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ GHMC, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరయ్యారు.…

ఇఫ్తార్ విందులో డిప్యూటీ స్పీకర్

మాణికేశ్వరి నగర్ లోని టిప్పు ఖాన్ మస్జీద్ లో ఆదివారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందులో డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ పాల్గొన్నారు

ఇఫ్తార్ విందులో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రంలో రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు.

ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులో వివిధ రకాల పండ్లు ఇచ్చిన ఊరుకొండ ఎస్ఐ. లక్ష్మణ్

సాక్షిత ప్రతినిధి. : ఎస్సై లక్ష్మణ్ పాటు మైనార్టీ నాయకులను ఘనంగా శాలువాలతో పూలదండలతో సన్మానించిన మజీద్ కమిటీ సభ్యులుఊరుకొండ మండలం లోని ఊరుకొండ పేట గ్రామంలో ఊరుకొండ ఎస్సై లక్ష్మణ్. తమ సొంత ఖర్చులతో రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ముస్లిం…

తెలుగుదేశం పార్టీ యువత ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు జీ.వీ.ఆంజనేయులు

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం 11వ వార్డు రైలుపేట నందు తెలుగుదేశం పార్టీ యువత ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు జీ.వీ.ఆంజనేయులు పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీ.వీ.ఆంజనేయులు గారు మరియు రాష్ట్ర…

You cannot copy content of this page