….. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత అందరి బంధువు… ఆదుకునే ప్రభువు… భద్రాచల రామయ్య కల్యాణ మహోత్సవాన్ని అభిజిత్ లగ్నంలో కనుల పండువగా నిర్వహించారు. నేత్రపర్వంగా సాగిన ఈ తంతులో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి,…
ఒడిశా నుంచి తమిళనాడు వరకూ ఛత్తీస్ ఘడ్, విదర్భ మీదుగా ట్రఫ్ కారణంగారాష్ట్రంలో నేడు రేపు పలు ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు* కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు పడే…
కొత్త ఈవీ ప్రమోషన్ స్కీమ్ ప్రకటించిన కేంద్రం.. ఏప్రిల్ నుంచి అమల్లోకి.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆధునిక కాలానికి అనుగుణంగా అనేక ఫీచర్లు, ప్రత్యేకతలతో వీటిని వివిధ కంపెనీలు ప్రతిష్టాత్మంగా తయారు చేస్తున్నాయి. పెట్రోలు వాహనాల మాదిరిగానే…