నల్లమల లోతట్టు అడవి ప్రాంతంలో రాతిపై చెక్కిన పర్షియన్ శాసనం

తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జున ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న నల్లమల లోతట్టు అడవి ప్రాంతంలో రాతిపై చెక్కిన పర్షియన్ శాసనం లభించినట్లు భారత పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.

ధరణి నగర్ వద్ద పరికి చెరువు నాలా పొంగి కొన్ని లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా 124 డివిజన్ పరిధిలోని ధరణి నగర్ వద్ద పరికి చెరువు నాలా పొంగి కొన్ని లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురైన విషయం తెలిసిందే, ఇప్పుడు ఆ వరద నీరంతా క్లియర్ అయ్యి యదా…

డివిజన్ ప్రజలకు భరోసా కల్పిస్తు సుభాష్ నగర్ డివిజన్ పరిధిలో గల లోతట్టు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించిన సురేష్ రెడ్డి.

సాక్షిత : ఉదయం డివిజన్ లోని లోతట్టు ప్రాంతాలు అయిన సూరారం హోం జెండా దగ్గర ఫ్రీ లెఫ్ట్ మరియు వర్షపు నీరు లోతు ప్రాంతాలను సుభాష్ నగర్ పాక్స్ సాగర్ చెరువు ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించి ప్రజలకు ఎలాంటి…

లోతట్టు ప్రాంతల్లో పర్యటించి, పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతల్లో పర్యటించి, పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . మియాపూర్ డివిజన్ పరిధిలోని బస్ డిపో వద్ద మయూరి…

లోతట్టు ప్రాంతాలలోని వర్షపు నీటిని తొలగించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,కమీషనర్ రామకృష్ణ రావు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వర్షా కాలం దృష్ట్యా సెల్లార్,మరియు లోతట్టు ప్రాంతాలలోని వర్షపు నీటిని తొలగించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 5హెచ్ పీ మోటర్ ను NMC…

You cannot copy content of this page