ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1 లోగా ప్రారంభించాలి.-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1 లోగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో రబీ ధాన్య సేకరణ కార్యాచరణ పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…

పట్టభధ్రులందరు ఈ నెల 6 లోగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలి

-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత పట్టభద్రుల ఎమ్మెల్సీ కి పట్టభధ్రులందరు ఈ నెల 6 లోగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం…

పార్లమెంటుపై డిసెంబర్ 13 లోగా దాడి చేస్తాం: గురుపత్వంత్ సింగ్

హైదరాబాద్:ఖలిస్థాన్‌ ఉగ్రవాది, నిషేధిత సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌, ఎస్ఎఫ్‌జే సంస్థ అధినేత గురు పత్వంత్ సింగ్ పన్నూన్‌ తాజాగా మరోసారి బెదిరిం పులకు పాల్పడ్డాడు. ఈనెల 13 లేదా ఒక్కరోజు ముందు రోజైనా పార్ల మెంట్‌పై దాడి చేస్తామని హెచ్చరించాడు ఈ…

You cannot copy content of this page