పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే.. రూ.కోటి జరిమానా: లోక్‌సభలో బిల్లు

ఢిల్లీ : పోటీ పరీక్షల్లో అవకతవకల(exam malpractices)కు పాల్పడే వారిపై కేంద్రం కొరడా ఝుళిపించనుంది. అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) బిల్లును సోమవారం లోక్‌సభ(Lok Sabha)లో ప్రవేశపెట్టింది. దీనికింద నేరం నిరూపణ అయితే, గరిష్ఠంగా పదేళ్ల…

భద్రతా వైఫల్యం’పై మోదీ కీలక భేటీ.. లోక్‌సభలో 8 మంది సిబ్బందిపై వేటు

దిల్లీ: దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటు లో బుధవారం చెలరేగిన అలజడి పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం కీలక మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్…

You cannot copy content of this page