గడువులోగా ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయని వారిని నుంచి రూ.600 కోట్లకుపైగా పెనాల్టీ ఛార్జీలు

గడువులోగా ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయని వారిని నుంచి రూ.600 కోట్లకుపైగా పెనాల్టీ ఛార్జీలు

గడువులోగా తమ పాన్‌ను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయని డిఫాల్టర్‌ల నుంచి రూ.600 కోట్లకు పైగా పెనాల్టీని వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 11.48 కోట్ల పాన్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానం కాలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రిత్వ శాఖ…
జేపీ నగర్ నుంచి sbi కాలనీ వరుకు నిర్మిస్తున్న లింక్ రోడ్

జేపీ నగర్ నుంచి sbi కాలనీ వరుకు నిర్మిస్తున్న లింక్ రోడ్

A link road is being constructed from JP Nagar to SBI Colony సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , కార్పొరేటర్ సబియ గౌసిద్దిన్ , మరియు మేడ్చల్ మైనారిటీ సెల్…
మై హోమ్ మంగళ నుండి శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ కు వెళ్ళడానికి వీలుగా వేసిన HRDCL లింక్ రోడ్డు

మై హోమ్ మంగళ నుండి శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ కు వెళ్ళడానికి వీలుగా వేసిన HRDCL లింక్ రోడ్డు

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మై హోమ్ మంగళ నుండి శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ కు వెళ్ళడానికి వీలుగా వేసిన HRDCL లింక్ రోడ్డు ను HRDCL అధికారులు మరియు జలమండలి అధికారులు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి…