అడ్డగుట్ట లో ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు మంజూరు, లాలాపేట లో కుడా కొత్త ఆసుపత్రి భవనాలు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెల్లడి

సాక్షిత సికింద్రాబాద్ : అడ్డగుట్టలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రూ.13 కోట్ల మేరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. సితాఫలమండీ లోని తన క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు…

You cannot copy content of this page