ఓరుగల్లుకు సీఎం రేవంత్రెడ్డితెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలో ప్రచార జోరు పెంచాయి. గడువు సమీపిస్తుండటంతో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో…
Election campaign of Revanth Reddy in 3 constituencies పార్లమెంట్ ఎన్నికల ప్రచా రంలో భాగంగా ప్రతిరోజు సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటి స్తూ.. కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు సీఎం…
హైదరాబాద్: రాష్ట్రంలోని రైతు వేదికల్లో దృశ్యశ్రవణ (వీడియో కాన్ఫరెన్సింగ్) సేవలను ‘రైతునేస్తం’ పేరిట సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయం నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2601 రైతు వేదికలు ఉండగా ‘రియల్ టైమ్ సొల్యూషన్ త్రూ డిజిటల్ ప్లాట్ఫాం’…
ఈ నెల 8న మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన ఎంజీబీఎస్- ఫలక్నుమా మార్గానికి శంకుస్థాపన చేయనున్న సీఎం
సాక్షిత : వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనుల శాఖలపై సమీక్ష ఆయా శాఖల ఆదాయం, పన్ను వసూళ్ల గురించి తెలుసుకున్న సీఎం వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశం ఎక్సైజ్ శాఖలో అక్రమాలు అరికట్టి..…
కాంగ్రెస్ పార్టీ పనుల నిమిత్తం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సాయంత్రం దిల్లీ చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి ఆయన వెళ్లారు. పలువురు కేంద్రమంత్రులను కలవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్మెంట్లు కోరినట్లు తెలిసింది. ఇందులో ఆర్థికశాఖ మంత్రి…
గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజినీర్లతో కమిటీ వేసింది: సీఎం రేవంత్రెడ్డి విశ్రాంత ఇంజినీర్ల కమిటీ నివేదికను సభ ముందు ఉంచుతున్నా తమ్మడిహట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్టు రీడిజైనింగ్కు ఇక్కడే పునాది పడింది గత ప్రభుత్వం తప్పులు ఒప్పుకొని…
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మర్యాదపూర్వకంగా రేవంత్రెడ్డిని కలిసినట్లు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా వెల్లడించారు. పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు…
రూ.97 వేల కోట్లు ఖర్చు చేసి 97 వేల ఎకరాలకూ నీళ్లవ్వలేదు: సీఎం డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీ తానై కట్టానని కేసీఆర్ చెప్పారు మేడిగడ్డ కూలి నెలలు గడిచినా కేసీఆర్ నోరు విప్పలేదు
కేంద్రం కూడా తమ నోటిఫికేషన్లో టీజీ అని పేర్కొన్నది అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫరించేలా టీఎస్ అని పెట్టింది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం రాష్ర్ట అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించాం రాష్ర్ట అధికారిక…