మహిళా ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం కార్యక్రమాన్ని ఎంపీపీ ముసిపట్ల రేణుక రెడ్డి ప్రారంభించారు

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మహిళా ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం ఇట్టి కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ఎంపీపీ ముసిపట్ల రేణుక రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చల్లూరు సర్పంచ్ జ్యోతి రమేష్…

హోలీ సంబరాల్లో పాల్గొన్న పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి

హోలీ పర్వదినం పరిష్కరించుకొని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన హోలీ సంబరాల్లో పాల్గొన్న పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు.

మంత్రి నిరంజన్ రెడ్డి నీ పరామర్శించిన మంత్రి హరీశ్ రావు

మంత్రి నిరంజన్ రెడ్డి నీ పరామర్శించిన మంత్రి హరీశ్ రావు *సాక్షిత : హైదరాబాద్ హైటెక్ సిటీ యశోదఆసుపత్రిలో భుజానికి మైనర్ సర్జరీ జరిగి చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ని పరామర్శించిన…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా తమ్ముడు “శ్యామ్”ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. కాకాణి గోవర్ధన్ రెడ్డి .

వెంకటాచలం మండల కేంద్రము,సర్వేపల్లి నియోజక వర్గము.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా తమ్ముడు “శ్యామ్”ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. – వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి . సాక్షిత : వెంకటాచలం మండలములోని ఈనాడు ఆఫీస్ ఎదురుగా ఉన్న శ్రిడ్స్ కళ్యాణ…

సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు..

సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు.. వివేకా హత్య కేసులో హైదరాబాదులో జరిగే సిబిఐ విచారణకు హాజరు కావడం లేదు కడప ఎంపి అవినాష్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గంలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నందు వలన హాజరు కాలేనని తెలిపారు ఎంపి…

వార్డులో పర్యటించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి .

వార్డులో పర్యటించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి . సాక్షిత : దుండిగల్ మున్సిపాలిటీ, భౌరంపేట్ 16వ వార్డ్ లోని చాకలి బస్తి, ముస్లిం బస్తీ లో కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో ఉన్న చిన్నపాటి…

ప్రభుత్వ విప్ గా ఎన్నికైన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.. భారీఎత్తున బైక్ ర్యాలీ

ప్రభుత్వ విప్ గా ఎన్నికైన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.. భారీఎత్తున బైక్ ర్యాలీతో బయలుదేరి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ శేరిలింగంపల్లి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి భారీ ఎత్తున బయలుదేరిన బైక్…

రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు ప్రమాదం

రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు ప్రమాదం సిరిసిల్ల:టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.. కాన్వాయ్ లో ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో…

మన ఊరు- మనబడి కార్యక్రమంలో మొదటి విడత కింద తీసుకున్న 426 పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి

మన ఊరు- మనబడి కార్యక్రమంలో మొదటి విడత కింద తీసుకున్న 426 పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: మన ఊరు- మనబడి కార్యక్రమంలో…

కుమార్తె వివాహానికి మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ని ఆహ్వానించిన కాట్రగడ్డ వాసుబాబు

కుమార్తె వివాహానికి మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ని ఆహ్వానించిన కాట్రగడ్డ వాసుబాబు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి. పి. సబితా ఇంద్రా రెడ్డి ని, తెలంగాణ రాష్ట్ర యువ నాయకులు . పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ని…

You cannot copy content of this page