రూ.7 కోట్లతో చేపడుతున్న క్రీడా సముదాయంను పరిశీలించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో రూ.7 కోట్ల వ్యయంతో చేపడుతున్న క్రీడా సముదాయంను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు ఇండోర్ క్రికెట్, ఫుట్ బాల్ కోర్టులు, 5 షటిల్ కోర్టులు, బాస్కెట్…

You cannot copy content of this page