రామచంద్రా రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆకస్మికంగా మరణించారు

మాజీ మంత్రి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సి. రామచంద్రారెడ్డి గారు కొద్దిసేపటి క్రితం నిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో నిమ్స్ లో చేరిన రామచంద్రా రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆకస్మికంగా మరణించారు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే…

You cannot copy content of this page