కమిషనర్ రామకృష్ణారావు  తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం

కమిషనర్ రామకృష్ణారావు తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ రామకృష్ణారావు తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలు పెండింగ్ మరియు అభివృద్ధి పనులపై,అదే విధంగా వర్షా కాలం దృష్ట్యా ప్రజలు…