కాంగ్రెస్‌కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస

హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిణామాలపై ఎక్స్(ట్విటర్‌) వేదికగా ఆయన స్పందించారు. మేడిగడ్డ వద్ద కాఫర్‌ డ్యామ్‌ కట్టి మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేశారు. నీళ్లు…

దేశ అస్థిరతకు మీ విద్వేష రాజకీయాలే కారణం.. మోడీజీ! డాక్టర్ చెరుకు సుధాకర్

దేశ అస్థిరతకు మీ విద్వేష రాజకీయాలే కారణం.. మోడీజీ! రానున్న లోక్ సభ ఎన్నికల్లో పాలక ఎన్ డి ఏ ను ఓడించడానికి కాంగ్రెస్ పెద్దన్న పాత్ర వహించిన 26 ప్రతిపక్ష పార్టీల కూటమి బెంగుళూరు కేంద్రంగా డెవలప్ మెంట్ అలియన్స్…

You cannot copy content of this page