విశ్వసనీయ సమాచారంతో గోపాలపట్నంలో తనిఖీలు అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద రెండు నెమళ్లు, దుప్పిల కొమ్ములు, స్టార్ తాబేళ్లు స్వాధీనం ఎక్కడి నుంచి ఎక్కడకు రవాణా చేస్తున్నారన్న అంశంపై విచారణ అటవీ అధికారులకు సమాచారమిచ్చిన పోలీసులు.
నలుగురు (4) గంజాయి స్మగ్లర్ లు అరెస్ట్, సుమారు 12.100 కేజీలు బరువున్న ఎండు గంజాయి, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం. (1) మదెం సుస్మంత్ కుమార్, వయస్సు 21 సం,,లు, s/o ఆశీర్వాదం, విద్యార్థి, నివాసము గొల్లపల్లి గ్రామం, మైదుకూరు…