రంగస్థల సమాజాలు,పరిషత్ లను ప్రోత్సహించేందుకు రూ.5.00 లక్షల నగదు బహుమతి•నాటక రంగ కళాకారులకు అందజేసే ఎన్.టి.ఆర్.రంగస్థల పురస్కారం కొనసాగుతుంది•నంది నాటక అవార్డుల తుది ప్రదర్శనకు 38 నాటకాలు, నాటికల ఎంపిక•నవంబరు చివర్లో తుది ఎంపికను గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో…
సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ లోగల సురభి కాలనీలోని నాటక మండలి వద్ద సాయంత్రం తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం మరియు సురభి కాలనీ వాసుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగస్థలం సందర్భంగా కేంద్ర…