16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం శ్రీ వైఎస్ జగన్ ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం, ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు…
*మొల్ల విగ్రహానికి పూలమాలు వేసి అంజలి ఘటించిన నగర మేయర్ డాక్టర్ శిరీష* కవయిత్రి మొల్లమాంబ (మొల్ల) జయంతిని ఉదయం బీసీలు ఘనంగా జరుపుకున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మహతి ఆడిటోరియం సమీపంలో వున్న మొల్ల విగ్రహానికి పూలమాలవేసి అంజలి…