భద్రాచలం ఆలయం ఆఫీసులో మృతదేహం కలకలం

భద్రాద్రి ఆలయ కార్యాలయంలో మృతదేహం కలకలం సృష్టించింది. రామాలయానికి చెందిన సీఆర్ఓ కార్యాలయంపై అంతస్తులోని బాత్రూంలో మృతదేహాన్ని ఆఫీసు సిబ్బంది మంగళవారం ఉదయం గుర్తించారు.. మృతుడు ఖమ్మం పట్టణానికి చెందిన జాఫర్ అని, ఆయన రామాలయం ఆధ్వర్యంలో కొత్తగా నిర్మిస్తున్న వసతి…

కెనడాలో మృతి.. నిజామాబాద్‌లోని స్వగ్రామానికి చేరుకున్న పూజిత మృతదేహం

కెనడాలో మృతి.. నిజామాబాద్‌లోని స్వగ్రామానికి చేరుకున్న పూజిత మృతదేహం నిజామాబాద్: కెనడాలో ప్రమాదవశాత్తు మృతి చెందిన నిజామాబాద్‌ యువతి మృతదేహాం స్వగ్రామానికి చేరింది.బీడీఎస్‌ పూర్తి చేసి పీజీ కోసం కెనడాకు వెళ్లింది 24 ఏళ్ల పూజిత.నిజామాబాద్‌ రూరల్‌ మండలం మల్కాపూర్‌ గ్రామం…

తర్లుపాడు రైల్వే స్టేషన్ ట్రాక్ పై గుర్తుతెలియని మృతదేహం

తర్లుపాడు రైల్వే స్టేషన్ ట్రాక్ పై గుర్తుతెలియని మృతదేహం… వివరాలు తెలియాల్సి ఉంది.

You cannot copy content of this page