పవన్ కంటే చిరంజీవే బెటర్ అన్న ముద్రగడ పవన్ తన ఇంటికి రావాలన్నా చంద్రబాబు అనుమతి కావాలని ఎద్దేవా జగన్ ఆలోచనలు బాగుండబట్టే వైసీపీలో చేరానని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.. ఓవైపు ఢిల్లీ వేదికగా.. ఈ రోజు టీడీపీ-జనసే-బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తుండగా.. మరోవైపు.. కీలక నేతలను, అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించేపనిలో పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక, కాపు ఉద్యమ నేత…
కాకినాడ :జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. పవన్ నమ్మంచి మోసం చేశాడని సీరియస్ అయ్యారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు అంటూ ఎద్దేవా చేశారు. కాగా, పవన్కు తాజాగా…
జనసేనలో చేరడానికి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంగీకరించారు. ఈనెల 20న లేదా 23న పవన్ కళ్యాణ్ స్వయంగా కిర్లంపూడి వచ్చి ముద్రగడని పార్టీలోకి ఆహ్వానిస్తారు. ముద్రగడ వైసీపీలోకి వెళ్లనని క్లారిటీగా చెప్పారు. – జనసేన నేత…
*ముద్రగడ గారు మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారట* పునరాగమనము ఎలా ఉండాలో రూట్ మ్యాప్ కూడా ఖరారు చేసుకున్నారని సమాచారం *రూట్ మ్యాప్ ఎంటో సమాచారం బయటకు రాలేదు కాని సన్నిహితులతో మాత్రం చర్చించారని కిర్లంపూడి టాక్* *పంకా కాదు… పవరు,…