నీలం మధు ముదిరాజ్‌ను పార్టీలకతీతంగా గెలిపించుకుని తీరుతామని ఎన్‌ఎంఆర్‌ యువసేన సభ్యులు తెలిపారు.

పటాన్ చెరువు మండలం పెద్దకంజర్ల గ్రామానికి చెందిన యువకులు ఎన్‌ఎంఆర్‌ యువసేనలో పెద్ద ఎత్తున చేరడంతో వారికి కండువా వేసి యువసేనలోకి ఆహ్వానించారు. అందరూ కలిసి నీలం మధు ముదిరాజ్‌ వెంటే ఉంటామని వారు ఏకగ్రీవతీర్మానం చేశారు. ఈ ఎన్నికల్లో బీసీ…

You cannot copy content of this page