భావి పౌరులైన బాల బాలికలకు మహోన్నతమైన సనాతన ధర్మం, సంస్కృతి సంప్రదాయాలను నేర్పించటం ద్వారా వారిలో ఆధ్యాత్మిక, నైతిక, మానవతా విలువలను పెంపొందించాలనే పవిత్ర ఆశయంతో మార్చి 30 నుండి ఏప్రిల్ 10 వ,తేదీ వరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగవద్గీతా…
చిట్యాల సాక్షిత ప్రతినిధి అనేక సంక్షేమ పథకాలతో జనం గుండెల్లో నిలిచిపోయిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అనికాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పోకల దేవదాసు అన్నారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా దేవదాస్ ఆధ్వర్యంలో చిట్యాల పట్టణంలోని…