సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లి శ్రీరామాలయంలో నిర్మించనున్న కల్యాణ మండపానికి ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా ఆలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్…
సాక్షిత నంద్యాల జిల్లా. డోన్ నియోజకవర్గంలో ఆవులదొడ్డి గ్రామ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధానంలో ధర్మకర్త ఆల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ మండపానికి ఘనంగా భూమి పూజ నిర్వహించారు 10 లక్షల ఖర్చుతోకళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నట్లు ధర్మకర్త తెలిపారు…