పటిష్ట బందోబస్తు మధ్య జరుగనున్న నామినేషన్ ప్రక్రియ ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ దాఖలు చేయనున్న అభ్యర్థులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ రాజకుమారి
మంగళగిరిలో నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ధర్మవరం సుబ్బారెడ్డి మంగళగిరి జాతీయ తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన సందర్భంగా జాతీయ తెలుగుదేశంపార్టీ…