తిరువూరు,గానుగపాడు ప్రపంచంలో మాట్లాడేభాషల్లో ఆంగ్లందే అగ్రస్థానమని,అరు నెలలు గట్టిగా శ్రమిస్తే ఆంగ్లంపై పట్టు సంపాదించవచ్చని ఆంగ్ల భాషా ఉపాధ్యాయ సంఘ కన్వీనర్ యం.రాం ప్రదీప్ తెలిపారు. \ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల,గానుగపాడు,జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, తిరువూరులలో పది విద్యార్థులకు నిర్వహించిన…
తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుమలలో ఉన్న అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం మరోసారి తెరపైకి వచ్చింది.. నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత సంచారం స్పష్టంగా భక్తులు చూశారు. వారం రోజుల కిందట ఇదే ప్రాంతంలో చిరుత సంచరించిన…
బీసీలపై జగన్ రెడ్డి కపట ప్రేమ జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అందుకే అభ్యర్థులను మారుస్తున్నారని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ పత్రికా ప్రకటన ద్వారా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న…
బీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుంది సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: బీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని… ఆ భయంతోనే పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరించి ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ…
బాపట్ల జిల్లా ఎన్నికలంటే సీఎం జగన్కు భయంముందస్తు ఎన్నికలకు వెళితే ముందుగానే ఇంటికీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మాట్లాడలేని దద్దమ్మ జగన్` సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణబాపట్ల : ఎన్నికలంటే సీఎం జగన్కు భయమని ముందస్తు ఎన్నికలకు వెళితే ముందుగా ఇంటికి…