బీజేపీ నేతలవి అసత్య ప్రచారం: మమతా బెనర్జీబీజేపీ నేతలు మాట్లాడేవన్నీ పచ్చి అబద్దాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర ప్రాజెక్టుల యుటిలైజేషన్ సర్టిఫికేట్స్పై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 32 కేంద్ర ప్రభుత్వ శాఖలు రూ.52…
కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన దీదీ లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లోని 42 చోట్లా టీఎంసీ పోటీ చేస్తుందని వెల్లడి ఎన్నికల ఫలితాల తర్వాతే పొత్తుల గురించి ఆలోచిస్తామన్న దీదీ ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలలో ఒకటిగా…
పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చాలని సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బాంబేను ముంబైగా, ఒరిస్సాను ఒడిశాగా మార్చారు.. మా రాష్ట్రాన్ని బంగ్లాగా మార్చడంలో సమస్య ఏంటని దీదీ లేఖ రాశారు