లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి – కేటీఆర్

లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ చైర్మన్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. తాను జీవితాంతం కాంగ్రెస్ లో ఉంటానని రేవంత్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో…

సంకేపల్లీ గ్రామంలో బీజేపీలో వివిధ పార్టీల నుండి భారతీయ జనతా పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో సంకెపల్లి మాజీ సర్పంచ్ దేవుని శ్రీనివాస్ రెడ్డి , మాజీ సర్పంచ్ ఉప్పరి భద్రయ్య , contested సర్పంచ్ ఉప్పరి సురేష్, మాజీ ఉపసర్పంచ్ లు, కావలి వెంకటేష్, పత్తి సాయిలు, సత్యనారాయణ రెడ్డి, ఉప్పరి చిన్నరఘు, మరియు…

ప్రత్యక్ష రాజకీయాల్లోకి తమిళిసై.. తిరిగి బీజేపీలో చేరిన మాజీ గవర్నర్‌

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ మేరకు ఉదయం కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సమక్షంలో ఆమె తిరిగి బీజేపీలో చేరారు . తమిళిసైకి కిషన్‌ రెడ్డి కమలం…
Whatsapp Image 2023 11 15 At 3.22.16 Pm

బీజేపీలో చేరిన కుత్బుల్లాపూర్ కాపు సేవా సమితి నాయకులు..

కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కి సంపూర్ణ మద్దతు ప్రకటించిన కుత్బుల్లాపూర్ కాపు సేవా సమితి.బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్దతుగా చింతల్ షా థియేటర్ నుండి కల్పనా సొసైటీ వరకు భారీ ర్యాలీ చేపట్టిన…
Whatsapp Image 2023 11 06 At 2.27.52 Pm

బీజేపీలో చేరిన జీడిమెట్ల డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడు శ్యామ్ కిరణ్ రెడ్డి & వారి బృందం..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బీఆర్ఎస్ పార్టీ జీడిమెట్ల 132 డివిజన్ యువజన విభాగం అధ్యక్షుడు శ్యామ్ కిరణ్ రెడ్డి మరియు వారి బృందంతో కుత్బుల్లాపూర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి…
Whatsapp Image 2023 11 01 At 3.17.21 Pm

బీజేపీలో చేరనున్న ఉప్పల్ BRS ఎమ్మెల్యే!

హైదరాబాద్ ఉప్పల్ BRS ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి BJPలో చేరనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో BJPలో జాయిన్ అవుతున్నట్లు తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు BRS టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

బీజేపీలో చేరిన సినీనటి జయసుధ…

ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన జయసుధ…

ఈటెల సమక్షంలో బీజేపీలో చేరిన కూచారం గిరిజన యువకులు

ఈటెల సమక్షంలో బీజేపీలో చేరిన కూచారం గిరిజన యువకులు …,….,.,.,..,..,., సాక్షిత మెదక్ జిల్లా:సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని కూచారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న జైత్రం తండాకు చెందిన గిరిజన యువకులు పెద్ద సంఖ్యలో రాష్ట్ర బీజేపీ…

బీజేపీలో చేరతారంటూ వస్తున్న వార్తలను ఖండించిన పట్నం మహేందర్ రెడ్డి.

బీజేపీలో చేరతారంటూ వస్తున్న వార్తలను ఖండించిన పట్నం మహేందర్ రెడ్డి. బీజేపీలో చేరడానికి ఎవరూ లేక నా మీద తప్పుడు వార్తలు లీక్ చేస్తున్నారు అన్న మహేందర్ రెడ్డి.

You cannot copy content of this page