సీపీఐ నియోజకవర్గ నాయకులు నేడు ప్రగతినగర్లో వర్షం వల్ల బాలుడు మృతి చెందిన ప్రాంతాన్ని, అలాగే గాజులరామరం లో వర్షాల వల్ల మునిగిపోయిన ప్రాంతాన్ని వొక్షిత్ ఎనక్లేవ్ ను సందర్శించారు. ఒక్కరోజు కురిసిన వానకే కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు కాలనీలు…
బాలుడి హత్యలో దోషులను కఠినంగా శిక్షిస్తాం… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ లోని అల్లా ఉద్దీన్ కోటి లో దారుణ హత్యకు గురైన బాలుడు వాహిద్ (8) కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్న…