మృతుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో ఆదుకోవాలిచనిపోయినకుటుంబాలకు 25లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి నకిరేకల్ సాక్షిత ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం అత్యంత బాధాకరమని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రియదర్శిని మేడిఅన్నారు.…
అడ్వకేట్ యుగేందర్ పై దాడి హేయమైన చర్య – ప్రియదర్శిని మేడి నకిరేకల్ సాక్షిత ప్రతినిధి అడ్వకేట్ యుగేందర్ పై భారాస గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. ఈ సందర్భంగా ప్రియదర్శిని…
జీపీఎస్ ల సమ్మెకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు రామన్నపేట సాక్షిత రామన్నపేట మండలం ఎంపిడిఓ కార్యాలయం వద్ద జూనియర్ పంచాయత్ సెక్రటరీలు శాంతి యుతంగా చేస్తున్న సమ్మె కు బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపి,జూనియర్ పంచాయతీ కార్యదర్శిలతో బతుకమ్మ…
వట్టిమర్తి లో ఘనంగా బొడ్రాయి పండుగ వేడుకలు చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామంలో నిర్వహిస్తున్న బొడ్రాయి పండుగ కు బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి ఇంటిబిడ్డగా హాజరై బొడ్రాయి పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
విఓఏ ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం – ప్రియదర్శిని మేడి నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి) గ్రామ సంఘాలలో పనిచేసే ఐకెపి విఓఏల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిఎస్పి నియోజకవర్గం ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. బుధవారం కేతపల్లి…
నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి) భారతీయ సామాజిక కార్యకర్త, కుల రహిత సమాజానికి కృషి చేసిన సంఘ సంస్కర్తగా, తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతీ రావు పూలే అని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి…