నల్లమల లోతట్టు అడవి ప్రాంతంలో రాతిపై చెక్కిన పర్షియన్ శాసనం

తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జున ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న నల్లమల లోతట్టు అడవి ప్రాంతంలో రాతిపై చెక్కిన పర్షియన్ శాసనం లభించినట్లు భారత పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.

అటవీ ప్రాంతంలో నాటు సారా తయారీ

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రగుంట్ల అటవీ ప్రాంతంలో నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినా SEB అధికారులు… దాడులలో గిద్దలూరు ఎస్ ఈ బి ఇన్స్పెక్టర్, జెడి టీం సిబ్బంది…

వేకువజామున 1:30 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కింది… టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

సాక్షిత : బోనులో చిక్కిన చిరుత మగ చిరుతగా అధికార్లు నిర్దారించారుభక్తుల భధ్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాంభక్తులుకు నడకదారిలో భధ్రతను కల్పిస్తూనే….చిరుతలను భందించే కార్యక్రమం నిర్వహిస్తూన్నాంభక్తులుకు కర్రలు ఇవ్వాలని అటవిశాఖ అధికార్లు సూచనతోనే అమలు చేస్తూన్నాంకర్రలు ఇచ్చి….టిటిడి భాధ్యతను తప్పించుకుంటుదని…

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 5వ రోజు మల్లికార్జున్ నగర్.. మానసరోవర ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు.

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 5వ రోజు మల్లికార్జున్ నగర్.. మానసరోవర ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు.. అనంతరం కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ క్యాంప్ కార్యాలయంలో మొత్తం అన్ని విభాగాల అధికారులతో ఈ ఐదు రోజులు జరిగిన పాదయాత్రకు సంబంధించి సమీక్ష…

పెద్దమంతనాల అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ కు వెళ్లిన అటవీ శాఖ సిబ్బంది

ప్రకాశం జిల్లా….!!!! పెద్ద దోర్నాల మండలం, కొర్రపోలు అటవీ శాఖ పరిధిలోని పెద్దమంతనాల అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ కు వెళ్లిన అటవీ శాఖ సిబ్బంది మౌలాలి DRO, భాను ప్రసాద్ FDO, దాడులు నిర్వహించి భూమని పోతన్న అనే వ్యక్తి అక్రమంగా…

నల్లమల్ల అడివి ప్రాంతంలో పెరిగిన చుక్కల దుప్పిల సంఖ్య

నల్లమల్ల అడివి ప్రాంతంలో పెరిగిన చుక్కల దుప్పిల సంఖ్య. ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పిల సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో నల్లమల అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పిల సంఖ్య గణనీయంగా…

You cannot copy content of this page