ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయన్న నిర్లక్ష్యం వద్దు

విశాఖపట్నం రేంజ్ డిఐజి విశాల్ గున్ని, ఐపిఎస్ ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలు తరువాత జరిగిన సంఘటనలు, తీసుకోవాల్సిన భద్రత చర్యలపై విశాఖపట్నం రేంజ్ పరిధిలోని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల…

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

ఓటును వినియోగించుకున్న ఓటర్లు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, సాక్షిత :కోవూరు నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది, 324 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి ఓటు హక్కును వినియోగించడానికి భారీ ఎత్తున వృద్ధులు, వికలాంగులు, మహిళలు, కొత్తగా ఓటు వచ్చిన 18 ఏళ్ల…

*జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ :జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ *

నిర్వహిస్తున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ జిల్లా ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా…

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని … జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ పేర్కొన్నారు… జిల్లాలో 2247 మంది జిల్లా,…

ప్రశాంతి అమ్మ నువ్వు ప్రశాంతంగా ఉండు నిన్ను గెలిపించుకునే బాధ్యత మాది హరి రెడ్డి

నెల్లూరు జిల్లా కోవూరు మండలం చప్పిడి శ్రీనివాసులురెడ్డి, గుడి హరి రెడ్డి ఆధ్వర్యంలో లేగుంటపాడు వి.పి.ఆర్. గెస్ట్ హౌస్ లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి…

గద్వాల జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్

జోగులాంబ గద్వాల జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. ఐడిఓ సి కాన్ఫరెన్స్ హాల్లో నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల పై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్…

ప్రశాంతంగా ముగిసిన పోలీస్ కానిస్టేబుల్ వ్రాత పరీక్ష – యస్.పి అపూర్వ రావు

ప్రశాంతంగా ముగిసిన పోలీస్ కానిస్టేబుల్ వ్రాత పరీక్ష – యస్.పి అపూర్వ రావు — మొత్తం 11239 మంది అభ్యర్థులకు గాను 11128 మంది అభ్యర్థులు హాజరు నల్లగొండ (సాక్షిత ప్రతినిధి) పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్ధులకు నిర్వహించిన తుది వ్రాత పరీక్షకి…

త్రిపురాంతకం మండలం లో 10 వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుచున్నవి.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం లో 10 వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుచున్నవి.రెండవ రోజు ద్వితీయ భాష అయినటువంటి హిందీ పరీక్ష జరిగినది. 5 పరీక్షా కేంద్రాలలో మొత్తం 698 మంది విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉంది, 695 మంది…

సైబరాబాద్ లో ప్రశాంతంగా హనుమాన్ జయంతి

PSIOC నుంచి పర్యవేక్షించిన సైబరాబాద్ సీపీ* సాక్షితసైబరాబాద్: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో విజయోస్తవ ర్యాలీలు ప్రశాంతంగా ముగిశాయని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపిఎస్., తెలిపారు. ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను…

ప్రశాంతంగా లేని ప్రశాంతి నిలయం

రాళ్ల తో దాడి … టెన్షన్ టెన్షన్ ▪️ప్రశాంతి నిలయంలో (పుట్టపర్తి జిల్లా) ఉద్రిక్తత వాతావరణం. ▪️టిడిపి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కారు ద్వంసం. ▪️రాళ్ళు రువుకున్నా వైసీపీ టీడీపీ నేతలు, కార్యకర్తలు. ▪️రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి…

You cannot copy content of this page