ఫాస్టాగ్‌ల నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంక్ తొలగింపు

ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఇండియన్ హైవేస్మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్ణయం పేటీఎం పేమెంట్ బ్యాంక్ లేని ఫాస్టాగ్‌లు కొనాలని వినియోగదారులకు సూచన 20 మిలియన్ల మందిపై ప్రభావం.. కొత్త ఆర్ఎఫ్‌డీఐ స్టిక్కర్లు మార్చుకోవాల్సిన పరిస్థితి పేటీఎంపై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కఠిన ఆంక్షలు…

ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ పేమెంట్

హైదరాబాద్:ప్రయాణికులను ఆకట్టుకునేందుకు టీఎస్‌ఆర్టీసీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు టికెట్లపై రాయితీలు కూడా ప్రకటిస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరో శుభ వార్త అందించింది. బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది.…

You cannot copy content of this page