రాష్ట్రంలోని పేద కుటుంబాలకు అండగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కె పి వివేకానంద్

రూ. 7,00,812 లక్షల విలువ చేసే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డి పోచంపల్లి కి చెందిన 7 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ…

వేలాదిమంది పేద ప్రజల సొంత ఇంటి కల సెప్టెంబర్ 2 వ తేదీన నెరవేరబోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

వేలాదిమంది పేద ప్రజల సొంత ఇంటి కల సెప్టెంబర్ 2 వ తేదీన నెరవేరబోతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు…

కార్మిక రాజ్యంతోనే పేద ప్రజల సమస్యలు తీరుతాయి.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏం. డి యూసుఫ్.

ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా ఏఐటీయూసీ కార్మిక నాయకుల 28,29 రెండు రోజుల పాటు జరిగే రాజకీయ శిక్షణ తరగతులను నేడు షాపూర్ నగర్ పొట్లూరి నాగేశ్వరరావు భవన్ లో పాల్గొని ఎమ్. డి.యూసుఫ్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా…

పేద ప్రజలకు అన్ని సంక్షేమ పధకాలు లభించేలా కృషి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : పేద ప్రజలకు అన్ని సంక్షేమ పధకాలు లభించేలా కృషి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో వివిధ మున్సిపల్ డివిజన్లకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీ ఎం ఆర్…

పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనేది తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం

పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనేది తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ర్యాండో మైజేషన్ పద్దతిలో…

పేద ప్రజల ఆరోగ్యాలకు ప్రభుత్వం పెద్దపీట-ఎమ్మెల్యే జి.ఎం.ఆర్

సాక్షిత : *తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాలకు పెద్దపీట వేస్తుందని పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న పి.హెచ్సి సబ్ సెంటర్’కు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స్థానిక…

*CMRF తో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వారి నివాస ఆవరణలో, వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూపాయలు Rs.10,36,000/- (రూపాయలు పది లక్షల ముప్పై ఆరు వేలు)…

పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న CMRF: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

సాక్షిత : *వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *”డాక్టర్ మెతుకు ఆనంద్” ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూపాయలు Rs.8,90,500/- (రూపాయలు ఎనిమిది లక్షల తొంబై వేల ఐదు…

పేద విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు పంపిణీ.

జగ్గయ్యపేట పట్టణం స్వగృహంలో బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వవిప్,శాసనసభ్యులు సామినేని ఉదయభాను జన్మదినం సందర్భంగా సామినేని విమలభాను ఫౌండేషన్ ఆధ్వర్యంలో 500 మంది పేద విద్యార్థులకు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ,ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను వారి సతీమణి విమలభాను ఫౌండేషన్…

CMRF తో పేద ప్రజలకు మెరుగైన వైద్యం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

సాక్షిత : *వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *”డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ పట్టణానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన CMRF చెక్కులు స్వయంగా ఇంటింటికి వెళ్లి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ…

You cannot copy content of this page