విద్యార్థుల నమోదు పెరిగేలా ప్రణాళికాబద్ద కార్యాచరణ అమలుచేయాలి.-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

విద్యార్థుల నమోదు పెరిగేలా ప్రణాళికాబద్ద కార్యాచరణ అమలుచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. కలెక్టర్, తల్లాడ మండలంలోని గొల్లగూడెం, తెలగవరం, అంజనాపురం, మల్సూర్ తాండ గ్రామాల్లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, మిట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠాశాలలు సందర్శించారు.…

ప్రజలకు సౌకర్యంగా ఫోన్ సిగ్నల్స్ సామర్థ్యం పెరిగేలా అధికారులు కృషి

ప్రజలకు సౌకర్యంగా ఫోన్ సిగ్నల్స్ సామర్థ్యం పెరిగేలా అధికారులు కృషి చేయాలి-సమస్యలను తెలిపితే.. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అభివృద్ధికి కేంద్రం వద్ద నా వంతు కృషి చేస్తా-కొత్త టవర్ లను ఏర్పాటు చేసే ప్రణాళికలతో ముందుకు సాగండి-ప్రైవేట్ సంస్థలతో పోటీ పడి బిఎస్ఎన్ఎల్…

You cannot copy content of this page