స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ .
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ లో వల్లపు వేణు ఆధ్వర్యంలో జరిగిన స్వామి వివేకానంద జయంతి వేడుకలకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు…
వికారాబాద్ జిల్లా రైల్వే స్టేషన్ సమీపంలో అంబేద్కర్ కు పూలమాలవేసి అంగన్వాడి టీచర్లు నిరసన వ్యక్తం చేశారు