అయోధ్య లో భవ్యమైన శ్రీ రామ మందిర ప్రాణప్రతిష్ట జరుగుతున్న శుభసందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశంలో ఏ ఒక్క దేవాలయం కూడా అపరిశుభ్రంగా ఉండకూడదనే సూచనమేరకు బౌరంపేట్ గ్రామంలోని పురాతన అక్కన్న మాదన్న కాలం నాటి స్వయంబు…
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం గ్రామంలోని తాంబేలు గుట్టపై గల అతి పురాతన శివాలయం జీర్ణోద్ధారణ పనులకు భూమి పూజ నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . ఆలయం పునర్నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.…