ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు అందజేసిన చైర్మన్ మన్నే రాజన్న

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు అందజేసిన చైర్మన్ మన్నే రాజన్న..కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 డివిజన్ సూరారం సూరారం విలేజ్ లో ప్రభుత్వ పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులకు బస్సు పాసులు జీడిమెట్ల బస్ డిపో అసిస్టెంట్ మేనేజర్…

సొంత నిధులతో ఓల్డ్ బోయిన పల్లి హస్మత్ పేట పాఠశాల లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బ్యాగ్ …వాటర్ బాటిల్ కిట్లు

సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు… తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్స వాలలో భాగంగా విద్యా దినోత్సవ సందర్భంగా తన సొంత నిధులతో ఓల్డ్ బోయిన పల్లి హస్మత్ పేట పాఠశాల లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బ్యాగ్…

బాలానగర్ బాయ్స్-1 మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో జరిగిన “విద్యా దినోత్సవం”

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ & కాలేజ్ శేరిలింగంపల్లి, బాలానగర్ బాయ్స్-1 మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో జరిగిన “విద్యా దినోత్సవం” సాక్షిత :…

జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన నిజాంపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన నిజాంపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులుఅభినందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 20 మంది అండర్ –…

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల ప్రాథమిక పాఠశాలలో రూ. 150.00 లక్షలు( ఒక కోటి యాబై లక్షల) రూపాయల తో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం పనులకు శంకుస్థాపన…

అద్దె అడిగితే పాఠశాల యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణ

ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం వికాస్ స్కూల్ యాజమాన్యం తమ బిల్డింగ్ కు అద్దె చెల్లించడం లేదని ఆరోపిస్తూ నిరసనకు దిగిన భవన యాజమానులు. అద్దె అడిగితే పాఠశాల యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణ తాను అద్దెకు ఇచ్చినభవనానికి తాళం వేస్తే పగలు…

వేడుకగా స్మార్ట్ కిడ్జ్ పాఠశాల వార్షికోత్సవం.

వేడుకగా స్మార్ట్ కిడ్జ్ పాఠశాల వార్షికోత్సవం. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: స్థానిక స్మార్ట్ కిడ్జ్ స్కూల్ 11వ వార్షికోత్సవం స్థానిక సప్తపది ఫంక్షన్ హాల్ లో బుధవారం ఆనందోత్సవాలతో జరిగింది. విద్యార్థులు సంప్రదాయ నృత్యంతో అతిధులకు, తల్లిదండ్రులకు స్వాగతం…

ఇందిరానగర్ మైనార్టీ (బాలికల) పాఠశాల బాలికలను పట్టించుకోని ప్రిన్సిపాల్

కరీంనగర్ జిల్లాలో,, జమ్మికుంట లో గల ఇందిరానగర్ మైనార్టీ (బాలికల) పాఠశాల బాలికలను పట్టించుకోని ప్రిన్సిపాల్ ప్రణీత జాయ్,,,,,, కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఇంద్రానగర్ మైనార్టీ బాలికల పాఠశాలలో ప్రిన్సిపాల్ మేడం ప్రణీత జాయ్ ఈరోజు తెల్లవారుజామున 8 తరగతి…

ముగ్దుంనగర్ లో మధ్యాహ్న భోజనం పథకం కింద పాఠశాల లోని విద్యార్థుల కొరకు వంట చేస్తున్నా సమయంలో గ్యాస్ సిలిండర్ పైప్ లీకై మంటలు

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామంలోని, అద్దంకి నాంచారమ్మ గుడి వద్ద, డిపెప్ 2 ఉర్దూ, మండల ప్రాథమిక పాఠశాల ముగ్దుంనగర్ లో మధ్యాహ్న భోజనం పథకం కింద పాఠశాల లోని విద్యార్థుల కొరకు వంట చేస్తున్నా సమయంలో గ్యాస్…

మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా 45.60 లక్షల వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం, పస్త్రా గ్రామం, అభ్యుదయ కాలనీలోని మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా 45.60 లక్షల వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.…

You cannot copy content of this page