ఏపీ: సీఎం జగన్‌ చేతుల మీదుగా ఆహార శుద్ధి పరిశ్రమల ప్రారంభం నేడు

ఏపీ: సీఎం జగన్‌ చేతుల మీదుగా ఆహార శుద్ధి పరిశ్రమల ప్రారంభం నేడు గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడనుంది. బుధవారం ఆహార శుద్ధి పరిశ్రమలను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి…

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో భారత్‌లోని డొమినికన్‌ రిపబ్లిక్‌ రాయబారి హెచ్‌.ఈ. హైదరాబాద్‌లో Mr డేవిడ్ ప్యూగ్.

డొమినికన్ రిపబ్లిక్ కరేబియన్ మరియు మధ్య అమెరికా ప్రాంతంలో అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. సమావేశంలో, ఇటీవలి సంవత్సరాలలో తెలంగాణలో ఐటీ మరియు పారిశ్రామిక రంగాలలో అపూర్వమైన వృద్ధిని మంత్రి హైలైట్ చేశారు మరియు డొమినికన్…

మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్యరంగం ఎంతో అభివృద్ధి సాధించిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని మత్స్య…

You cannot copy content of this page