ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా 422 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, భూమి పూజ వర్చువల్ పద్ధతిన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్…
నెల్లూరు జిల్లా రాచర్లపాడు,కోవూరు నియోజకవర్గం ….. రైతు ఆధారిత పరిశ్రమలు స్థాపిస్తాం అని 3 వేల ఎకరాల పై చిలుకు భూమిని సేకరించిన IFFCO కిసాన్ సెజ్ ఎంత మంది రైతులకు ఉపయోగ పడింది … ఇంకా బ్రిటిష్ రాజ్యం కొనసాగుతుందా…