శ్రీ పరశురామ జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ …

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: శ్రీ పరుశరామ జయంతి సందర్భంగా జగద్గిరిగుట్ట లోని శ్రీ పరుశరామ ఆలయంలో జరిగిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో…

You cannot copy content of this page