కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. విద్యార్థులకు అందే ప్రయోజనాల కోసం ఈ వివరాలను సేకరిస్తున్నారు. ప్రసుత్తం చదువుతున్న వారిలో చాలా మంది తమ వివరాలను అందజేయలేదు. దీంతో వారు నష్టపోతున్నారు. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం…
3 లక్షల 30 వేల కోట్లు ప్రజా పథకాలకు జగనన్న అందించారు – ఎమ్మెల్యే భూమన అర్హులందరీ సంక్షేమ పథకాలు అందేందుకే జగనన్న సురక్ష – మేయర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తిరుపతి రాష్ట్రంలోని పేద ప్రజలకు ఈ నాలుగేండ్లలో…
3 లక్షల 30 వేల కోట్లు ప్రజా పథకాలకు జగనన్న అందించారు – ఎమ్మెల్యే భూమనఅర్హులందరీ సంక్షేమ పథకాలు అందేందుకే జగనన్న సురక్ష – మేయర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ *సాక్షిత తిరుపతి : రాష్ట్రంలోని పేద ప్రజలకు ఈ…
మైలవరం సచివాలయం-5 పరిధిలో సంక్షేమ పథకాలకు రూ.11.48 కోట్లు.-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడి.*సాక్షిత ఎన్టీఆర్ జిల్లా, మైలవరం: మైలవరం పట్టణంలోని సచివాలయం-5 పరిధిలో పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం జగనన్న పాలనలో నేటి వరకు రూ.11,48,45,046లు…
కొటికలపూడిలో సంక్షేమ పథకాలకు రూ.15.09 కోట్లు చెల్లింపు. మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 7.3.2023. ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో సంక్షేమ పథకాలు నిమిత్తం రూ.15,09,06,670లను ఇప్పటివరకు చెల్లించినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత…