ఐదు అక్రమ ఇసుక ట్రాక్టర్లను రాత్రి పది గంటలకు పట్టుకున్న కోనాపూర్ గ్రామస్తులు. రైతన్నలు సాక్షిత : 100 డయల్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన రైతన్నలు. వంగూరు పోలీసులు రావడం ఐదు అక్రమ ఇసుక ట్రాక్టర్లను వదిలేయడం వంగూరు…
వంగూరు మండలంలో విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణాఇసుక మాఫియాను పట్టించుకోని వంగూరు ఎస్సై ఐదు అక్రమ ఇసుక ట్రాక్టర్లను రాత్రి పది గంటలకు పట్టుకున్న కోనాపూర్ గ్రామస్తులు వంగూరు ఎస్సై పై పలు ఆరోపణలు చేస్తున్న కోనాపూర్ గ్రామస్తులు అధికార పార్టీ…
ఇసుక తక్కువ డస్ట్ ఎక్కువ — ఇష్టం వచ్చినట్లు సిసి రోడ్ల నిర్మాణం -సీసీ రోడ్లలో నిబంధనలను పాటించని కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోని అధికారులు నిర్మాణ సమయంలో పర్యవేక్షణ చేయని సంబంధిత అధికారులు సాక్షిత. నల్లగొండ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం…
కరీంనగర్ జిల్లాలో,, జమ్మికుంట లో గల ఇందిరానగర్ మైనార్టీ (బాలికల) పాఠశాల బాలికలను పట్టించుకోని ప్రిన్సిపాల్ ప్రణీత జాయ్,,,,,, కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఇంద్రానగర్ మైనార్టీ బాలికల పాఠశాలలో ప్రిన్సిపాల్ మేడం ప్రణీత జాయ్ ఈరోజు తెల్లవారుజామున 8 తరగతి…
జమ్మికుంట లో పట్టి పట్టించుకోని మున్సిపాల్ కమిషనర్ మరియు అధికారులు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కుక్కల బెడద మరియు కోతుల బెడద చాలా ఘోరంగా ఉంది ప్రజలు అప్రమంతంగా ఉండాలని ముఖ్యంగా చిన్నపిల్లలకు ఒంటరిగా బయటకు పంపకుండా చూడాలని మరియు…
Telangana state government that does not care about BCs బీసీలను పట్టించుకోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపెద్దపల్లి జిల్లా మాజీ ఎంపీటీసీల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు మోలుమూరి శ్రీనివాస్… మంథని నియోజక వర్గం సెంటినరీ కాలనీ తెలంగాణ చౌరస్తాలో శుక్రవారం…