ఎల్లారెడ్డి నియోజకవర్గం: మహాత్మ జ్యోతిబా పూలె జయంతి సందర్బంగా పూలె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్

సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం…

ముఖ్యమంత్రి కేసీఆర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేసినందుకు గాజులరామారం, సుభాష్ నగర్, సూరారం డివిజన్లకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు షాపూర్ నగర్ చౌరస్తా వద్ద సీఎం…

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం…

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం… సాక్షిత : కుత్బుల్లాపూర్ లో వైద్య కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు ప్రజల తరపున ఎమ్మెల్యే కృతజ్ఞతలు… ముఖ్యమంత్రి కేసీఆర్ మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాకు కుత్బుల్లాపూర్…

డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్

పల్నాడు జిల్లా డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ మర్రి రాజశేఖర్ నివాసం వద్ద ఏర్పాటు డా బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలలో పాల్గొని అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి,కేక్…

సీఎం కెసిఆర్ చిత్ర పటానికి సెర్ప్ ఉద్యోగులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

సీఎం కెసిఆర్ చిత్ర పటానికి సెర్ప్ ఉద్యోగులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలాభిషేకంకొత్త పే స్కేల్ తో సెర్ప్ ఉద్యోగుల్లో హ‌ర్షాతిరేకాలుసిఎం కెసిఆర్‌, మంత్రులు కెటిఆర్‌, హ‌రీశ్‌రావు, ఎర్ర‌బెల్లిల‌కు కృత‌జ్ఞత‌లు సాక్షిత హైద‌రాబాద్‌, :స‌వ‌రించిన కొత్త స్కేల్ జీవో…

క్రమశిక్షణ కమిటీ చైర్మన్,ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మరణానికి చింతిస్తూ ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు

సాక్షితగుంటూరు జిల్లా (అమరావతి : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం,ఎన్టీఆర్ భవన్ మంగళగిరి జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు క్రమశిక్షణ కమిటీ చైర్మన్,ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మరణానికి చింతిస్తూ ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి…

You cannot copy content of this page