భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం సాక్షిత న్యూస్… ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీద గా క్రికెట్ టోర్నమెంట్ లో గెలిచిన వారికి బహుమతులు పంపిణీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంమామిళ్ళవారి గూడెం గ్రామం లో శివాలయము వద్ద…
మహిళలకు బీ.ఆర్.ఎస్ నాయకులు చీరలు పంపిణీ చేశారు. శనివారం బొల్లారం మున్సిపల్ పరిధిలోని వైయస్సార్ కాలనీకి చెందిన సిద్ధి వినాయక కమిటీ సభ్యులు బీ.ఆర్.ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి కోడలు ప్రత్యూష రెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు.…
జమ్మికుంట పట్టణంలోని గణేష్ నగర్, కృష్ణ కాలనీ, ఎంప్లాయిస్ కాలనీలో అయోధ్యలోని శ్రీరాముని అక్షింతలు ప్రతి ఇంటికి పంపిణీ
గణేష్ నగర్ లోని సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన కార్యక్రమంలో ఆకుల రాజేందర్, కొండపర్తి ప్రవీణ్, ముకుంద సుధాకర్, అప్పల రవీందర్, మాడిశెట్టి శ్రీకాంత్, ఎంసాని సమ్మయ్య, ఉమాకర్ రెడ్డి, పింగిలి శ్రీరామ్ రెడ్డి, అవిరినేని సంపత్ రావు,…
*నరసరావుపేట మండలం ఇక్కుర్తి గ్రామంలో మీ చాంగు తుఫాన్ కు సెనగ పైరువేసి నష్ట పోయిన రైతులకు 80% రాయితీ పై రైతులకు శనగల పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ,పుడ చైర్మన్ మిట్టపల్లి రమేష్ ,ఎంపీపీ…
వైద్య, ఆరోగ్య రంగంలో గణనీయమైన మార్పులకు నాంది పలుకుతూ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ అమలును పెంపొందించేందుకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు. బడుగు బలహీన వర్గాల ఆరోగ్యం పట్ల తన ఆందోళనను వ్యక్తం చేస్తూ, సీఎం జగన్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా…
చౌటుప్పల పట్టణ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలోకల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారుమున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ MRO ఎస్ హరిక్రిష్ణ,RI సుధాకర్ రావు,వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్స్…
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి తెలంగాణ దేవత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుక సందర్భంగా ఈరొజు శేరిలింగంపల్లి నియోజకవర్గం 122 డివిజన్ లో రీక్షపుల్లర్స్ కాలనీ లో చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య…
వైద్య ఖర్చుల భారం నిరుపేదలపై పడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. ఆరుగురు లబ్ధిదారులకు రూ.9.70 లక్షలు మంజూరు.. పరిటాల గ్రామానికి చెందిన సయ్యద్ ఖాదర్ కు…
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు.. డీఆర్సీ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది చేరుకుంటున్నారు. ఈవీఎంలు, ఇతర సామగ్రిని అధికారులు వారికి అందజేస్తున్నారు.…
49 బోట్లకు రూ.7.11 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించిన ప్రభుత్వం.. మత్స్యకారులకు పరిహారం పంపిణీ చేసిన మంత్రులు సీదిరి అప్పలరాజు, అమర్నాథ్, పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి, మోపిదేవి వెంకట రమణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు.