లఖ్‌నవూ: రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న  భారత్ జోడో న్యాయ్ యాత్ర

లఖ్‌నవూ: రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న  భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఆదివారం అమ్రోహా, సంభాల్, బులంద్‌షెహర్, అలీగఢ్‌, హత్రాస్, ఆగ్రా…
Whatsapp Image 2024 01 19 At 1.15.49 Pm

రాహుల్‌ న్యాయ్‌ యాత్రపై అస్సాంలో కేసు నమోదు

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో ముందుగా నిర్దేశించిన రూట్‌లో కాకుండా వేరే రూట్‌లో వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి జరిగిందని యాత్ర నిర్వాహకుడు కేబీ బైజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన…
Whatsapp Image 2024 01 11 At 3.34.25 Pm

జనవరి 14 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కు మద్దతు తెలుపుతూ

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి * తమ వాహనాలపై యాత్ర స్టిక్కర్ అతికించడం జరిగింది.ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ భారత దేశంలో ప్రజలను కులమతాల ఆధారంగా విడగొడుతున్న బి‌జే‌పి వైఖరిని ఎండగడుతూ దేశ…

You cannot copy content of this page