వైసీపీ వరుస కార్యక్రమాలు.. సీఎం జగన్ దిశా నిర్దేశం వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో విజయం లక్ష్యంగా ముందుకు సాగుతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక, విజయవాడలో జరిగిన వైసీపీ ప్రతినిధుల సభలో పార్టీ శ్రేణులకు చేతినిండా పని…
ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేసిన నరదాసు ప్రతిపక్షాలు అసత్యపు ప్రచారాలు చేస్తున్నాయని ఆ ప్రచారాలను తిప్పుకొట్టేందుకు సిద్ధం కావాలని బి.ఆర్.ఎస్ పార్టీ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పిలుపునిచ్చారు లక్షింపేటలో…