రానున్న శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆలయ ధర్మకర్త మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ప్రత్యేక సమావేశం …..
హాజరైన ఆలయ కార్యవర్గ కమిటీ…. రానున్న శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయ ధర్మకర్త, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం పటాన్చెరు లోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ప్రత్యేక సమావేశం…
సాక్షిత నంద్యాల జిల్లా. డోన్ నియోజకవర్గంలో ఆవులదొడ్డి గ్రామ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధానంలో ధర్మకర్త ఆల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ మండపానికి ఘనంగా భూమి పూజ నిర్వహించారు 10 లక్షల ఖర్చుతోకళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నట్లు ధర్మకర్త తెలిపారు…