శంకర్ పల్లీ మండలం కొండకల్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల గడపగడప ప్రచారంలో భాగంగా చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జ్ శ్రీ పామేనా భీమ భరత్ ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను మరియు గ్రామ ప్రజలను కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి..,…… ఈ…
పెదకూరపాడు నియోజకవర్గంలో దూసుకెళ్తున్న వైఎస్సార్సీపీజనసేన నుంచి పెరిగిన చేరికలువైఎస్సార్సీపీలో చేరిన అచ్చంపేట మండల జనసేన ప్రధాన కార్యదర్శ పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ స్పీడ్ కు ప్రతిపక్షాలు కుదేలవుతున్నాయి. ఇటీవల భారీగా వలసలు పెరగడంతో ఇప్పటికే టీడీపీ పూర్తి నైరాశ్యంలో కూరుకుపోయింది. ఇప్పుడు…