సాక్షిత కాకినాడ: ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరమన్నారు.. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేశా..…
బస్ డిపో ఎన్నికల హామీ వరకే పరిమితం కావడం దురదృష్టకరం.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమ మహేష్. *సాక్షిత : * జగతగిరిగుట్ట సీపీఐ ఆధ్వర్యంలో జగతగిరిగుట్ట చివరి బస్టాప్ వద్ద జగతగిరిగుట్ట లో బస్ డిపో,మెడికల్ కాలేజ్ ఏర్పాటు చెయ్యాలని కోరుతూ…
వ్యవసాయ కార్మికుల మృతి దురదృష్టకరం మృతులకు ఎంపీ నామ సంతాపం కుటుంబాలకు సానుభూతి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని నామ ఆకాంక్ష సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఏన్కూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్లూరుకు చెందిన…